తెలంగాణం

ప్రభుత్వం విద్యను ప్రైవేట్​పరం చేస్తోంది

దేవరకొండ, వెలుగు: ప్రగతిభవన్​లో పాగా వేయడమే బహుజనుల లక్ష్యం కావాలని బీఎస్పీ స్టేట్​ చీఫ్ ​కోఆర్డినేటర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​అన్నారు. ఆదివారం రాత్రి

Read More

టీఆర్​ఎస్​ని గద్దె దించితేనే అభివృద్ధి

కూకట్​పల్లి, వెలుగు: అవినీతి టీఆర్​ఎస్​ని గద్దె దించితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్​రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో

Read More

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు అందని పీఆర్సీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతేడాది ఆగస్టు నుంచి పీఆర్సీ అమలు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించినా జీహెచ్ఎంసీలో మాత్రం నేటికీ 50

Read More

మేడారం ఖాళీ.. బోసిపోయిన జాతర పరిసరాలు

ఎక్కడ చూసినా చెత్తే పారిశుద్ధ్య పనులు షురూ చేసిన సిబ్బంది  మేడారం/జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: సమ్మక్క సారలమ్మ జాతర ముగ

Read More

 మల్లన్న  సాగర్   రెడీ..

సిద్దిపేట/గజ్వేల్‌‌, వెలుగు: రిజర్వాయర్​ప్రారంభానికి రెడీ అయినా మల్లన్నసాగర్​నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. రిజర్వాయర్ ను

Read More

అనాథలకు కరోనా సాయం అందలే!

మంచిర్యాల, వెలుగు: కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారికి ఏ లోటూ రాకుండా చూస్

Read More

తమను విధుల్లోకి తీసుకోవాలన్న ఫీల్డ్ అసిస్టెంట్లు

      జాబ్​ నుంచి తొలగించి రెండేండ్లు     అప్పటి నుంచి ఆందోళన చేస్తున్న ఎఫ్​ఏలు     రోడ్డున పడి

Read More

ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​కు చాన్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్‌‌‌‌ కోసం దరఖాస్తులు

Read More

అదుపుతప్పి ట్రక్కును  ఢీ కొట్టిన కారు

ఢిల్లీలో ఇద్దరు మృతి..  ఐసీయూలో మరో ముగ్గురు న్యూఢిల్లీ: ట్రక్కును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మరో ముగ్గురు తీవ

Read More

ఇయ్యాల రెండు ఎత్తిపోతల పథకాల పనులకు కేసీఆర్ శంకుస్థాపన

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 2

Read More

కేంద్రం మెట్టు దిగినా ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమే

      తమ నీళ్లు మళ్లించేందుకు ఒప్పుకోని చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌     మిగు

Read More

రాష్ట్రంలో 35 నుంచి 40 ఏండ్లలోపు వితంతువులు 3.5 లక్షల మందికిపైనే

రాష్ట్రంలో పెరుగుతున్న వితంతువులు లిక్కర్​ మత్తులో, యాక్సిడెంట్లలో చనిపోతున్న ఇంటి పెద్దలు 35 ఏండ్లలోపు వితంతువులు లక్ష మందికిపైనే 40 ఏండ్లలో

Read More

స్కూల్ ఫీజులపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఫీజులను కంట్రోల్ చేసేందుకు గైడ్​లైన్స్ రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ కానున్నద

Read More