తెలంగాణం
రెండేండ్లుగా మక్కలు కొనని రాష్ట్ర సర్కారు
4 లక్షల ఎకరాల్లో కోతకు వచ్చిన యాసంగి పంట ఈసారీ కొనకుంటే.. రైతులకు రూ.629 కోట్లు నష్టం! వరి వేయొద్దన్నందుకు భారీగా మక్కల సాగు.. ఇప్పుడు కొంటదో
Read Moreసీఎం కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి టీఆర్ఎస్ సర్కారు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. 2014 -20
Read Moreరేపు నారాయణఖేడ్కు సీఎం కేసీఆర్
1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్లో రేపు సీఎం కేసీఆర్ పర్య
Read Moreసాధిస్తా అనే మంత్రి కావాలె.. సాధ్యం కాదనేవాళ్లెందుకు?
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మంత్రి కేటీఆర్. కేంద్రప్రభుత్వ సంకల్ప లోపమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శాపంగా మారిందన్న
Read Moreవరంగల్ని అమెరికాకు ధీటుగా చేస్తాం
వీలైనంత త్వరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తాం వరంగల్: వరంగల్ మహా నగరాన్ని అమెరికాకు ధీటుగా అభివృద్ధి చేస్తామని, అందుకు సీఎం కేసీఆర్ సానుకూల
Read Moreనిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తుండు
రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం సాగదీత ధ
Read Moreమహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తో కేసీఆర్ భేటీ
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లారు. ముంబై ఎయిర్ పోర్
Read Moreనా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు శనివారం కీలక ప్రకటన చేశారు. అనంతరం సీనియర్ల సూచనలతో కొన్ని రోజులపాటు తన రాజీనామా విష
Read Moreఢిల్లీ వెళ్ళివచ్చాక నా నిర్ణయం ప్రకటిస్తా
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు శనివారం ప్రకటించిన జగ్గారెడ్డి.. ఆ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదావేస్తున్నట్లు తెలిపారు. తనపై కోవర్ట్ అంటూ ముద్రవేస్తే..
Read Moreవృద్ధురాలిని మోసం చేసిన వ్యక్తిపై కేసు
నకిరేకల్/కట్టంగూరు, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయిస్తానని నమ్మబలికి వృద్ధురాలి పేరిట ఉన్న భూమిని పట్టా చేయించుకున్న వ్యక్తిపై పోలీసుల
Read Moreసంతకాలు లేకుండా చెక్కులిచ్చిన ఆఫీసర్లు
హుజూర్నగర్, వెలుగు: హుజూర్నగర్ పట్టణంలో శుక్రవారం జారీ చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు చెల్లలేదు. ఎమ్మెల్యే సైదిరెడ్డి &
Read Moreదమ్ముంటే నాసెగ్మెంట్లో ఎన్నికలకు వెళ్లండి
నిజామాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి
Read More












