తెలంగాణం
మార్చి 8న ముఖ్యమంత్రి వనపర్తి పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వనపర్తి నుంచి సీఎం క
Read Moreఏప్రిల్ 14 నుంచి బండి సంజయ్ పాదయాత్ర
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పా
Read Moreదళితులకు జరిగిన అన్యాయం గుర్తుకురాలేదా?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలకు దిగారు. దళితులపై మీద కేసీఆర్ లేనిప్రేమను నటిస్తున్నారని ఆమె చెప్పారు. ఎన్నికల
Read Moreహైకోర్టులో గౌరెళ్లి ప్రాజెక్టు బాధితులకు ఊరట
రాష్ట్ర హైకోర్టులో గౌరెళ్లి ప్రాజెక్టు బాధితులకు ఊరట దక్కింది. బాధితులకు పరిహారం చెల్లించకుండా పనులు చేయోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. తమకు
Read Moreబడ్జెట్ లో బీసీలకు రూ. 3 వేల కోట్లు కేటాయించాలి
హైదరాబాద్: వచ్చే బడ్జెట్ లో బీసీలకు 3 వేల కోట్లు కేటాయించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R. క్రిష్ణయ్య. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూ
Read Moreమార్చ్ 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 7వ తేదీ నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట
Read Moreగుండు పిన్నుపై సూక్ష్మ శివలింగం తయారు
జగిత్యాల: మహా శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై సూక్ష్మ శివలింగం తయారు చేశారు జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. గుం
Read Moreమంచిర్యాలలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారులో భగీరథ పైపు లైన్ లీక్ అయింది. దాంతో నీరంతా వృథాగా పోతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో రా
Read Moreడిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థుల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థులు ఆందోళన చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్
Read Moreమార్చి 10 నుంచి మళ్లీ షర్మిల పాదయాత్ర
YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టబోయే ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పాదయాత్రను మళ్లీ ప్రారంభిస
Read Moreఆన్లైన్లోనే పెండింగ్ చలాన్ల పేమెంట్స్
హైదరాబాద్: రేపట్నుంచి మార్చి 30వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమల్లో ఉంటుందన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. టూవీలర్స్ పై పెండింగ్
Read Moreప్రజల సమస్యలు వింటూ పాదయాత్ర చేస్తున్నా
ఖమ్మం జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు చేసిందేమీ లేదన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. దేశంలో సామాన్య,మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థి
Read Moreకేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్లాగా మారిండు
సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి తెలంగాణను వదిలేసి పొలిటికల్ టూరిస్టులా తిరుగుతున్నడని విమర్శించ
Read More












