గుండు పిన్నుపై సూక్ష్మ శివలింగం తయారు

గుండు పిన్నుపై సూక్ష్మ శివలింగం తయారు

జగిత్యాల: మహా శివరాత్రి  సందర్భంగా గుండు పిన్నుపై  సూక్ష్మ శివలింగం తయారు చేశారు జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. గుండు పిన్ను పై సూక్ష్మ శివలింగంతో పాటు ప్రకృతి అందాలను, మంచుపర్వతాలను రూపొందించారు. ఈ సూక్ష్మ విగ్రహాన్ని రూపొందించేందుకు  8 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. 0.3 మిల్లీమీటర్ సైజుతోమ శివలింగాన్ని రూపొందించారు.  

మరిన్ని వార్తల కోసం:

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు