YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టబోయే ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు షర్మిల. మార్చి 10 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానున్నట్లు షర్మిల ప్రకటించారు.
గతేడాది డిసెంబర్ 9న ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం దగ్గర షర్మిల పాదయాత్రను నిలిపివేశారు. తిరిగి మళ్లీ నల్గొండ జిల్లా కొండపాక గూడెం గ్రామం నుంచి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.
మరిన్ని వార్తల కోసం..