తెలంగాణం
రాష్ట్రంలో కొత్తగా 2,861 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా.. 2,861 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. జీ
Read Moreగంజాయి పండించే రైతులకు రైతుబంధు నిలిపివేస్తాం
పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి పండించే రైతులకు రైతు బంధు నిలిపివేయిస్తామని సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. సోమవారం ఆ
Read Moreసమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి శ్రీ రామానుజాచార్యులు
హైదరాబాద్: సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి రామానుజాచార్యులని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్
Read Moreకరోనా ఆంక్షలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కరోనా ఆంక్షలను ఉల్లంఘించారు. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఎంపికైనక సందర్భంగా
Read Moreఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి కరోనా పాజిటివ్
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి కరోనా పాజిటివ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన కొ
Read Moreకారు డ్రైవర్ పై కాల్పులు.. రూ.48 లక్షలతో పరారీ
సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాల్పుల కలకలం కారు డ్రైవర్ పై కాల్పులు.. రూ.48 లక్షలతో పరారీ సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్
Read Moreతవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు
పూజలు చేసిన భక్తులు గ్రేటర్ వరంగల్ మునిసిపాలిటీ పరిధిలోని దేశాయిపేట్ లోని రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులు నిర్
Read Moreకేంద్రం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం
కేంద్రం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం ఈ బడ్జెట్లోనైనా విభజన హామీలు అమలు చేయాలి హైదరాబాద్: తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్
Read Moreదొందూ దొందే.. ఇద్దరూ దొంగలే
హైదరాబాద్: మోడీ, కేసీఆర్లు ఒకే తాను ముక్కలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. మోడీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని.. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకో
Read Moreటీఆర్ఎస్ సర్పంచ్ లకే నిధులు ఇచ్చారు
కేంద్రం ప్రభుత్వం జాతీయ నిధుల నుండి nrgs నిధులు మంజూరు చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం నిధులు కేవల
Read Moreభరత్ భూషణ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ ఫొటో గ్రాఫర్, ఫొటో జర్నలిస్ట్ గుడిమల్ల భరత్ భూషణ్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తె
Read Moreరేపటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
తెలంగాణలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనం రద్దీ కొనసాగుతోంది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండటంతో భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్
Read Moreదిశ ఎన్ కౌంటర్ కేసు.. సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక
దిశ ఎన్ కౌంటర్ కేసులో విచారణ పూర్తయ్యింది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఈ కేసులో విచారణ పూర్తి చేసింది. ఈ నెల 28న సుప్రీం కోర్టుకు కమిషన్ నివేదిక స
Read More












