నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నూనావత్ తండాలో దారుణం చోటుచేసుకుంది..అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి హత్య చేసి, ఆపై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. వివరాల్లోకి వెళితే దామరచర్ల మండలం నునావత్ తండా లో కిషన్ నాయక్ అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద తన ఇద్దరు కొడుకులు హర్షవర్ధన్ ,అఖిల్ పురుగుల మందును మజా కూల్ డ్రింక్ లో కలిపి ఇచ్చాడు. అది దాగిన పిల్లలు చనిపోయారు. అనంతరం తాను కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంభ కలహాలతోనే కిషన్ నాయక్ ఇంతటి దారుణానికి ఓడిగట్టడాని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కిషన్ ఆత్మహత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భార్య పై అనుమానం గతంలో అనేకసార్లు పంచాయితీ పెట్టాడు. అయితే భార్య తీరులో మార్పు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు కుటుంబ సభ్యులు.
ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య
- తెలంగాణం
- December 24, 2021
లేటెస్ట్
- వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : ప్రేమ్ సాగర్ రావు
- లెటర్ టు ఎడిటర్ : ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉండాలి
- కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం
- వ్యవసాయంలో గుత్తాధిపత్య ధోరణులు
- కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు
- రాధాకిషన్ రావు పిటిషన్ కొట్టివేత
- ఇండియన్లంతా మా ఓటు బ్యాంకే : ఖర్గే
- 6న తాండూరులో కాంగ్రెస్ బహిరంగ సభ
- యూఏఈలో మళ్లీ భారీ వర్షాలు..దుబాయ్, అబుధాబి అతలాకుతలం
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం