హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారా న్ని అప్పగిస్తూనే ప్రతి పక్ష పార్టీ హోదా బీజే పీకి దక్కేలా చూడాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అధికార దాహంతో మితిమీరి ప్రవర్తిస్తున్న
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కూడా గెలి పించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిల్ట్ పాల సీపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భం గా ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. ప్రతి పక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడాల్సిన వాళ్లు సభలో ఉండకుండా వెళ్లిపోవడం సరికాదన్నారు.
