అద్భుత స్వాగతానికి ధన్యవాదాలు

అద్భుత స్వాగతానికి ధన్యవాదాలు

భారత్-యూకే బంధాలు మరింత బలోపేతం అయ్యాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు. రెండో రోజు భారత్ లో  పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని .. నిన్న గుజరాత్ లో పర్యటించారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ దగ్గర బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఘన  స్వాగతం పలికారు ప్రధాని నరేంద్ర మోడీ. తర్వాత సైనిక వందనం స్వీకరించారు. పలువురు నేతలు, అధికారులతో కలిశారు. రాజ్ ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళులర్పించారు బ్రిటన్ ప్రధాని. 

మరిన్ని వార్తల కోసం

కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న

అనన్యా పాండే డబుల్  డ్యూటీ