జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఓ ఇంటి ఆవరణలో ఆడుకొంటున్న చిన్నారి నీటి తొట్టెలో పడి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు మండలం పాపకొల్లు పంచాయతీ పరిధిలోని భీమ్లా తండాకు చెందిన గుగులోత్ శ్రీను, హరిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు చేతన్భార్గవ్, రిషి కుమార్(2). బుధవారం ఉదయం పిల్లలను నాయనమ్మ దేవ్లీ వద్ద ఉంచి శ్రీను, హరిత పొలం పనులకు వెళ్లారు. చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్న టైంలో దేవ్లీ పని చేసుకుంటోంది. రిషి కుమార్ ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో వెతకగా తొట్టెలో విగతజీవిగా కనిపించాడు. బయటికి తీసి స్థానిక హాస్పిటల్వద్దకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు.
నీటి తొట్టెలో పడి బాలుడి మృతి
- తెలంగాణం
- October 7, 2021
లేటెస్ట్
- 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నం : సుదర్శన్రెడ్డి
- ఇంటింటికీ కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్
- బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం
- హిందువులు భయపడేలా కాంగ్రెస్ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్
- కేసు మూసివేతకు యత్నం..సూరారం ఎస్ఐ సస్పెన్షన్
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- బాల్య వివాహాలు చేస్తే కేసులు పెడతం : నారాయణ రెడ్ది
- మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక
- శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి
- పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం