కేయూ క్యాంపస్, వెలుగు: గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు కేయూ ఎగ్జామ్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. బీఏ, బీబీఏ, బీసీఏ, బీకామ్, బీఎస్సీ, ఒకేషనల్కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు. ఫస్ట్, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు, ఐదో సెమిస్టర్ఎగ్జామ్స్మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.