తూప్రాన్(మనోహరాబాద్ ), వెలుగు: ఆరోగ్యంగా లేని కోళ్లను కోసుకుని తిన్న అక్కాతమ్ముడు మృతిచెందగా, తల్లికి సీరియస్గా ఉంది. మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మల్లేశ్, బాలమణి భార్యాభర్తలు. మనోహరాబాద్మండల కేంద్రంలోని ఓ కోళ్ల ఫాంలో పనిచేస్తున్నారు. వీరి పిల్లలు మనీషా(13) కుమార్ (10). రెండు రోజుల క్రితం ఫాంలో పెంచిన కోళ్లను ఓనర్ ఐలయ్య యాదవ్ విక్రయించాడు. ఆ టైంలో ఆరోగ్యంగా లేని కొన్ని కోళ్లను బాలమణి షెడ్లోనే ఉంచింది. వాటిలో కొన్నింటిని సోమవారం రాత్రి కోసి వండింది. మల్లేశ్, ఫాం ఓనర్ మరో ఫ్రెండ్తో కలిసి బయట భోజనం చేయగా, బాలమణి, ఆమె పిల్లలు ఇంట్లో చికెన్ తిని పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మల్లేశ్ వారిని తూప్రాన్ గవర్నమెంట్ హస్పిటల్ కు తీసుకెళ్లాడు. అప్పటికే మనీషా, కుమార్ చనిపోయారు. బాలమణిని హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.
రోగమొచ్చిన కోళ్లను తిని అక్క, తమ్ముడు మృతి
- తెలంగాణం
- August 18, 2021
లేటెస్ట్
- కొత్త గనులు తీసుకొచ్చి.. ఉద్యోగావకాశాలు కల్పిస్తాం : గడ్డం వంశీకృష్ణ
- ఇంటర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ఆత్మహత్య
- కేసు కొట్టేయండి .. హైకోర్టులో షకీల్ కొడుకు సాహిల్ పిటిషన్
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఈరోజు గ్రామానికి మృతదేహాలు
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్ షురూ..
- బీఆర్ఎస్వి అరాచకాలు.. బీజేపీవి మోసాలు : శ్రీధర్ బాబు
- పెద్దపల్లి జిల్లాలో ఈద్ మిలాప్కు హాజరైన వంశీకృష్ణ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో..అభిషేక్ మధ్యంతర బెయిల్ పొడిగింపు
- ఓటేసేందుకు ఇక కష్టపడక్కర్లేదు ..
- ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ అవుట్ :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్