హైదరాబాద్, వెలుగు: షరతుల సాగులో భాగంగా యాసంగి లో 65.69 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరి 50 లక్షల ఎకరాలు, పప్పుశెనగ 4.50 లక్షలు, వేరుశనగ 4 లక్షల ఎకరాలు, జొన్న లక్ష ఎకరాలు, నువ్వులు లక్ష ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 17.68 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అవసరమవుతాయని అంచనా వేశారు. అవసరం కంటే ఎక్కువగానే 22.11లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరాకు రెడీ చేశారు.
యాసంగిలో ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేయాలో చెప్పిన ప్రభుత్వం
- తెలంగాణం
- October 28, 2020
లేటెస్ట్
- పూర్వ వైభవం దిశగా..రీజినల్ సైన్స్ సెంటర్
- ఎంబీబీఎస్ కౌన్సెలింగ్కు లైన్ క్లియర్
- ఎఫ్టీఎల్ ఎట్ల నిర్ధారిస్తరు?
- బియ్యం పక్కదారి పట్టించినోళ్లకు నో చాన్స్
- డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తాం: మంత్రి దామోదర
- సవరించిన ఎంవీ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి అమలు చేస్తరు?
- హైదరాబాద్లో దంచికొట్టిన వాన
- తిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల
- బ్యారేజీలు అని చెప్పి..స్టోరేజీకి వాడిన్రు!
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్