హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5:20 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి 50 వేల మంది స్టూడెంట్లు ఈ ఎగ్జామ్కు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 23 జిల్లాలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్కు కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. మధ్యాహ్నం 1:30 గంటలకు సెంటర్ గేట్లు క్లోజ్ చేస్తారు.
నీట్ ఎగ్జామ్ కు రాష్ట్రం నుంచి 50వేల మంది స్టూడెంట్లు
- తెలంగాణం
- July 16, 2022
లేటెస్ట్
- నిర్లక్ష్యం వేలాడుతోంది
- అభివృద్ధికి పునాదులు వేసిందే కాంగ్రెస్
- విమెన్స్ టీ20 వరల్డ్ కప్..ఒకే గ్రూప్లో ఇండియా, ఆసీస్
- రెండో విడత ర్యాండమైజేషన్ .. ఈవీఎంల కేటాయింపు కంప్లీట్
- బజ్రంగ్పై సస్పెన్షన్ వేటు
- కొండాకు మద్దతుగా కొడుకు, కోడలు ప్రచారం
- రాజమండ్రిలో గేమ్ చేంజర్ మూవీ మినీ షెడ్యూల్
- పింక్ ట్యాక్స్ అంటే ఏమిటి?
- వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు
- ఇండియన్ 2 రిలీజ్ ట్విస్ట్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?