ఊట్కూర్,వెలుగు : తమ ఊరి స్కూల్లో పని చేస్తున్న టీచర్లను వేరే మండలాలకు పంపొద్దని పెద్దపొర్ల విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి, సర్పంచ్ రవికుమార్ డీఈఓ ఆఫీస్లోని సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. పెద్దపొర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 220 మంది విద్యార్థులు ఉంటే.. 4 గురు టీచర్లే ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, టీచర్లను ఇతర మండలాలకు పంపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపోర్ల బీజేపీ బూత్ అధ్యక్షులు బోయిన్ పల్లి నరేశ్, బోయిన్ పల్లి వెంకటయ్య, గోవింద్ పాల్గొన్నారు.
టీచర్లను వేరే స్కూల్కు పంపొద్దు
- మహబూబ్ నగర్
- July 5, 2023
లేటెస్ట్
- అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టుతున్న బీజేపీ : మంత్రి సీతక్క
- షెఫాలీ వర్మ దంచెన్.. ఇండియా విమెన్స్ టీమ్ విన్
- ఎన్నికల ట్రైనింగ్కు గైర్హాజరైన 75 మందికి నోటీసులు
- నవీన్ చంద్రకు అరుదైన గౌరవం
- వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : ప్రేమ్ సాగర్ రావు
- లెటర్ టు ఎడిటర్ : ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉండాలి
- కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం
- వ్యవసాయంలో గుత్తాధిపత్య ధోరణులు
- కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం