కరీంనగర్ ప్రధాన కూరగాయల మార్కెట్ పై ఎంఐఎం నేతల కన్నుపడిందన్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఎంఐఎం నేతలు మార్కెట్ ను కబ్జా చేసి షెడ్లు నిర్మించారని ఆరోపించారు. మార్కెట్ స్థలం మున్సిపల్ వారిదని హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో కలహాలు సృష్టించాలని ఎంఐఎం చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల భూమిని ఎవరు ఆక్రమించినా సహించేది లేదని హెచ్చరించారు రవీందర్ సింగ్.
ఇవి కూడా చదవండి
నకిలీ స్టికర్లతో తిరిగితే కఠిన చర్యలు