కూరగాయల మార్కెట్పై వారి కన్ను పడింది

 కూరగాయల మార్కెట్పై వారి కన్ను పడింది

కరీంనగర్  ప్రధాన కూరగాయల మార్కెట్ పై  ఎంఐఎం నేతల  కన్నుపడిందన్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఎంఐఎం నేతలు  మార్కెట్ ను కబ్జా  చేసి  షెడ్లు నిర్మించారని  ఆరోపించారు. మార్కెట్ స్థలం  మున్సిపల్ వారిదని హైకోర్టుతోపాటు  సుప్రీంకోర్టు  కూడా చెప్పిందన్నారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో కలహాలు సృష్టించాలని ఎంఐఎం చూస్తోందని ఆయన ఆరోపించారు.  ప్రజల భూమిని  ఎవరు ఆక్రమించినా  సహించేది లేదని హెచ్చరించారు రవీందర్ సింగ్. 

 

ఇవి కూడా చదవండి

నకిలీ స్టికర్లతో తిరిగితే కఠిన చర్యలు

కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్