రాజన్నసిరిసిల్ల జిల్లా: కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడం కలకలం రేపుతున్న నేపధ్యంలో అధికారులు, పోలీసులు నిబంధనలు కఠినంగా అమలుకు శ్రీకారం చుట్టారు. మంగళవారం వేములవాడ పట్టణంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మాస్కులు ధరించకుండా తిరుగుతున్న 13 మందిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించి మాస్క్ ధరించకుండా బయట తిరగడం నిషిద్ధమని చెబుతున్నా వినకపోవడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పోలీసులు. రెండోసారి పట్టుపడితే జరిమానా మరింత భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున ఫైన్
- తెలంగాణం
- April 7, 2021
లేటెస్ట్
- రఘునందన్రావుకు ఓట్లడిగే హక్కు లేదు : రాజనర్సు
- ముస్లిం రిజర్వేషన్లపై మోదీవి పచ్చి అబద్ధాలు: సిద్దరామయ్య
- రూ.500కు సిలిండర్ రానోళ్లు.. ఎంపీడీవో ఆఫీసుల్లో అప్లై చేసుకోండి : పొన్నం ప్రభాకర్
- బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదనలేం: సుప్రీం
- మే 8లోగా పోలింగ్ స్లిప్పులు అందించాలి
- 13 మంది రాజన్న ఆలయ.. ఉద్యోగులపై కొరడా
- ఉపాధి కూలీలకు 150 రోజులు పని కల్పిస్తం : వంశీచంద్రెడ్డి
- జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు షురూ
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లీడర్లు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!