తెలంగాణలో ఆరుగురు మంత్రులు వెనుకంజ

తెలంగాణలో ఆరుగురు మంత్రులు వెనుకంజ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ మొదలైంది.  తెలంగాణలో ఆరుగురు మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్​ రెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్​, వేముల ప్రశాంత్​ రెడ్డి, శ్రీనివాస గౌడ్​ ​ ఐదు రౌండ్లు పూర్తయ్యే సమయానికి  ( 11 గంటల వరకు)  వెనుకంజలో ఉన్నారు.  ఇక ఈటల రాజేందర్​ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు.  తాజా సమాచారం ( 11 గంటల వరకు) కాంగ్రెస్​ 65, బీఆర్ఎస్​43 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.