కరోనా మనుషుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కుటుంబాలను బలితీసుకుంటుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందారు. తండ్రితో పాటు.. ఇద్దరు కొడుకులు కరోనాతో మృతి చెందారు. తండ్రి దొంతుల రామచంద్రం (67) మరణించిన కొన్నిరోజుల వ్యవధిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ద కుమారుడు 36 ఏళ్ల సునీల్ మరణించగా..ఇవాళ చిన్న కొడుకు సుమన్(30) కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లికి కూడా పాజిటివ్ వచ్చింది. 15 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాకు బలవ్వడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కరోనా కల్లోలం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
- తెలంగాణం
- April 20, 2021
లేటెస్ట్
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- తెలంగాణలో భూముల విలువ పెంపు!