తిరుమల, వెలుగు: సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 25, 26వ తేదీల్లో 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 26 వ తేదీ ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని.. ఆరు గంటలు ముందుగానే ఆలయం తలుపులు మూసివేస్తామని అధికారులు చెప్పారు. 25వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో దర్శనానికి అనుమతి ఉండదన్నారు. ఆలయశుద్ధి తర్వాత 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సర్వదర్శనం మొదలవుతుందని తెలిపారు.
25, 26వ తేదీల్లో ఆలయం మూత: టీటీడీ
- ఆంధ్రప్రదేశ్
- December 10, 2019
లేటెస్ట్
- నా పోరాటమే నా బలం : బండి సంజయ్
- కేసీఆర్ వల్లనే ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్
- మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్ పార్టీ
- దేవుళ్లపై ప్రమాణాలు తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారు : హరీశ్ రావు
- భీంరాజ్పల్లిలో విగ్రహ ప్రతిష్ఠాపనలో అడ్లూరి, వంశీకృష్ణ పూజలు
- యాదాద్రి ప్లాంట్కు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సభలో మాట్లాడుతుండగా..స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
- ఎలక్ట్రిక్ వెహికల్స్ కు.. హైదరాబాద్ బూస్టింగ్
- కాంగ్రెస్ కంచుకోటలో..గెలిచేదెవరు?: నల్గొండలో వార్ వన్సైడే!
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు