- నేడు తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) జెండా రంగు మార్చుకుంది. ఇప్పటి వరకూ గులాబీ కలర్తో ఉన్న యూనియన్ జెండాను ఆ రంగును తొలగించారు. దాని స్థానంలో బ్లూ, వైట్ కలర్స్ లో జెండాగా రూపొందించారు.
ఆదివారం టీఎంయూ తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే టీఎంయూ నాయకులు పార్టీ జెండాను కొత్త రంగుల్లో తీర్చిదిద్దారు.