రేపు వైన్ షాపులు బంద్

రేపు వైన్ షాపులు బంద్

హైదరాబాద్ : హనుమాన్ జయంతి సందర్భంగా 24 గంటల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు వైన్స్, బార్స్ క్లోజ్ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సీపీలు ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపులు, బార్లతో పాటు కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లోని బార్లకు మాత్రం మినహాయింపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

సీఎం‌ కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం

ప్రయాణికులకు మరోసారి షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ