ఎల్బీనగర్ లో స్తంభించిన ట్రాఫిక్

ఎల్బీనగర్ లో స్తంభించిన ట్రాఫిక్

ఓటు వేసేందుకు జనం సొంతూళ్లకు తరలడంతో శుక్రవారం రాత్రి ఎల్బీనగర్ లోని విజయవాడ బస్ స్టాప్ వద్ద ట్రాఫిక్​ స్తంభించింది. ఆర్టీసీ, ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులు ఎక్కేందుకు జనం బారులు తీరారు.

ట్రాఫిక్​ను కంట్రోల్​చేసేందుకు పోలీసులు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వెహికల్స్​ నిలపడంతో  ట్రాఫిక్​జామ్ ​అయింది.