కామారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు ట్రాన్స్ కో డీఈ. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ట్రాన్స్ కో డీఈ భద్రయ్య. ఆ తర్వాత భధ్రయ్య ఇంటిలోనూ సోదాలు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం
లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్