తాబేళ్ల అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వెస్ట్ బెంగాల్ నుంచి కర్ణాటకకు తాబేళ్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. కటక్ దగ్గర డీఆర్ఐ అధికారు వాహన తనిఖీల్లో తాబేళ్లను తరలించే ముఠా పట్టుబడింది.
వారి వద్ద నుంచి 351 భారతీయ తాబేలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఒడిస్సా అటవీ శాఖ అధికారులకు అప్పగించారు డీఆర్ఐ అధికారులు. ఇందులో భాగంగా తాబేళ్లు తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read : జార్ఖండ్లో విదేశీయురాలిపై గ్యాంగ్ రేప్