
టీఆర్ఎస్ నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్. ఒకే సారి 17మంది పేర్లను విడుదల చేశారు.
- కరీంనగర్ : బోయినపల్లి వినోద్ కుమార్
- పెద్దపల్లి : బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
- ఆదిలాబాద్ : గోడెం నగేశ్
- నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత
- జహీరాబాద్ : బీబీ పాటిల్
- మెదక్ : కొత్త ప్రభాకర్ రెడ్డి
- వరంగల్ : పసునూరి దయాకర్
- మహబూబాబాద్ : మాలోత్ కవిత
- ఖమ్మం : నామా నాగేశ్వరరావు
- భువనగిరి : బూర నర్సయ్య గౌడ్
- నల్గొండ : వేమిరెడ్డి నరసింహ రెడ్డి
- నాగర్ కర్నూల్ : పోతుగంటి రాములు
- మహబూబ్ నగర్ : మన్నె శ్రీనివాస రెడ్డి
- చేవెళ్ల : డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
- సికింద్రాబాద్ : తలసాని సాయికిరణ్ యాదవ్
- మల్కాజిగిరి : మర్రి రాజశేఖర్ రెడ్డి
- హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్