కేసీఆర్ కనుసైగల్లో 15 రాష్ట్రాలు పనిచేస్తున్నాయి

కేసీఆర్ కనుసైగల్లో 15 రాష్ట్రాలు పనిచేస్తున్నాయి

రాజ్ భవన్ లో జరిగింది ప్రజా దర్బార్ కాదు.. బీజేపీ దర్బార్ అని అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా దర్భార్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తమిళి సైకి తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉంటే టీఆర్ఆర్ లో చేరాలన్నారు.  కేసీఆర్ కనుసైగల్లో 15 రాష్ట్రాలు పనిచేస్తున్నాయన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లుడే.. బీజేపీని దించుడేనన్నారు జీవన్ రెడ్డి.