న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ అని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. ఆయన స్పీచ్లో ప్రస్తావించిన అంశాన్ని రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీలు మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ వర్గాల ప్రజల గుండెల్లో చూసిన కేసీఆర్ ఉంటారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం గురించి కేసీఆర్ మాట్లాడితే తప్పేంటని, అంబేద్కర్ ఆశించినదే కేసీఆర్ చేస్తున్నారన్నారని కవిత అన్నారు. ఇప్పుటి పరిస్థితులకు తగ్గట్లుగా మెరుగ్గా ఉండాలని కేసీఆర్ చెప్పారన్నారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తిన్నది అరగడానికి సంజయ్ పాద యాత్ర చేయనున్నారని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరించి దళిత సమాజానికి నుంచి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు.
అంబేద్కర్ ఆశించినదే కేసీఆర్ చేస్తుండు
- తెలంగాణం
- February 4, 2022
లేటెస్ట్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
- కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి
- కొమురవెల్లిలో భక్తుల సందడి
- సల్లంగ సూడమ్మ పోచమ్మ తల్లి
- బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
- సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
- మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..