గ్రేట‌ర్ అభ్య‌ర్ధుల తొలి జాబితాను ప్రకటించిన టీఆర్‌ఎస్‌

గ్రేట‌ర్ అభ్య‌ర్ధుల తొలి జాబితాను ప్రకటించిన టీఆర్‌ఎస్‌

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తమ పార్టీ తరపున 29 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మందితో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది.

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ అభ్యర్థులు వీరే..

కాప్రా- స్వర్ణ రాజ్‌

నాగోల్‌- సంగీతా ప్రశాంత్‌గౌడ్‌

మన్సూరాబాద్‌- కొప్పుల విఠల్‌రెడ్డి

హయత్‌నగర్‌- సామ తిరుమలరెడ్డి

బీఎన్‌రెడ్డి- ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్‌

వనస్థలిపురం- జిట్టా రాజశేఖర్‌రెడ్డి

హస్తినాపురం- రమావత్‌ పద్మానాయక్‌

చంపాపేట్‌- సామ రమణారెడ్డి

లింగోజిగూడ- శ్రీనివాసరావు

సరూర్‌నగర్‌- పి. అనితా దయాకర్‌రెడ్డి

ఆర్‌కేపురం- విజయభారతి అరవింద్‌శర్మ

కొత్తపేట- జీవీ సాగర్‌రెడ్డి

చైతన్యపురి- జిన్నారం విఠల్‌రెడ్డి

గడ్డిఅన్నారం- భవానీ ప్రవీణ్‌కుమార్‌

సైదాబాద్‌- సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి

మూసారంబాగ్‌- తీగల సునరితరెడ్డి

ఓల్డ్‌ మలక్‌పేట్‌- పగిళ్ల శాలిని

అక్బర్‌బాగ్‌- శ్రీధర్‌రెడ్డి

అజాంపురా- ఆర్తి బాబూరావు

చవాని- ఎండీ షౌకత్‌ అలీ

డబీర్‌పురా- ఎండీ సాబీర్‌

రెయిన్‌బజార్‌- అబ్దుల్‌ జావెద్‌

పత్తర్‌ఘాట్‌- అక్తర్‌ మొహీనుద్దీన్‌

మొఘల్‌పురా- సరిత

తలాబ్‌చెంచలం- మెహెర్‌ ఉన్నీసా

గౌలిపురా- బొడ్డు సరిత

లలిత్‌బాగ్‌- రాఘవేంద్ర రాజు