బస్సులో వినాయకుడితో సజ్జనార్ ఫ్యామిలీ

బస్సులో వినాయకుడితో సజ్జనార్ ఫ్యామిలీ

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గణేష్ నిమజ్జనంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తన ఇంట్లో పూజ చేసిన గణనాధుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకొచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గణానాధుడి ప్రతిమతో బస్ లో కూర్చొన్నారు. ట్రెడిషినల్ గా వైట్ ఫైజమా, వైట్ టోపీ పెట్టుకున్నారు సజ్జనార్. బస్ లోని మిగతా ప్యాసింజర్లు సజ్జనార్ తో సెల్పీలు తీసుకున్నారు.