తెలంగాణ నుంచి ఇద్దరికి ఎన్సీటీఈ కమిటీలో చోటు

తెలంగాణ నుంచి ఇద్దరికి ఎన్సీటీఈ కమిటీలో చోటు

హైదరాబాద్, వెలుగు: నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 4 ప్రాంతీయ కమిటీలను నియమించింది. నాలుగింటిలో ఒకటి దక్షిణ ప్రాంతీయ కమిటీ వేయగా, అందులో  తెలంగాణకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్​ పి.శంకర్​ తో పాటు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ  వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వనజను నియమించారు.