తేజ్ బహదూర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోడీ

తేజ్ బహదూర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోడీ

న్యూఢిల్లీ: ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా  ఈ నెల 20, 21వ తేదీల్లో ఎర్రకోట వద్ద ‘విశాల్ సమాగమ్’ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  ఏప్రిల్ 21న సిక్కుల ఆరాధ్య గురువు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా నిర్వహించే ప్రకాశ్ పురబ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తేజ్ బహదూర్ పేరు మీద తపాలా స్టాంపు, నాణేన్ని కూడా ప్రధాని విడుదల చేస్తారని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తల కోసం...

ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ పై చర్చ

రోడ్డు ప్రమాదంలో టెన్నిస్ ప్లేయర్ మృతి 

జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు