అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి నివాళులర్పించారు.లక్నోలోని BSP ఆఫీసులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం