వాషింగ్టన్: భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు రెండున్నర లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు వెళ్లే ఆలోచనలు ఉంటే మానుకోవాలని తమ దేశ పౌరులను అమెరికా ప్రభుత్వం సూచించింది. ‘వ్యాక్సినేషన్ చేయించుకున్న ప్రయాణికులు కూడా కరోనా బారిన పడొచ్చు. కొత్త రకం వేరియంట్ల బారిన పడి వైరస్ వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి భారత్కు ప్రయాణాలను మానుకోవాలి. ఒకవేళ తప్పనసరిగా ఇండియాకు వెళ్లాలనుకుంటే మాత్రం ప్రయాణానికి ముందు టీకా వేయించుకొని వెళ్లండి’ అని యూఎస్లోని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ అడ్వయిజరీలో స్పష్టం చేసింది.
భారత్కు ప్రయాణాలు మానుకోండి
- విదేశం
- April 20, 2021
లేటెస్ట్
- ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సులకు సీపెట్
- రన్నరప్ నీరజ్
- హెడ్ కోచ్ పోస్టుకు ద్రవిడ్ మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- నిషాకు పారిస్ బెర్త్
- ఇంటర్తో నేవీలో అగ్నివీర్ పోస్టులు
- యువత స్కిల్స్ పెంచడంపై ఫోకస్ పెట్టాలె
- సంఘాల చుట్టూ చక్కర్లు..చివరి ప్రయత్నాల్లో అభ్యర్థులు
- టెన్త్తో సెంట్రల్ జాబ్
- టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఓపెనింగ్ చేయాలి : గంగూలీ
Most Read News
- వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..
- Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా
- తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- Babar Azam: ఐపీఎల్లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్
- ఇది తింటే వామ్మో అంటారు.. పండిస్తే రైతులకు కాసులే..
- తెలంగాణ టూరిజం అదిరిపోయే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శ్రీవారి దర్శనం
- క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
- Good Health: పోషకాల గని.. ఇది రోజుకు ఒకటి తింటే చాలు.. ఆ సమస్యలు పరార్..
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?