లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ విషయంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. కరోనా మృతుల డేటా విషయంలో ప్రభుత్వం సరైన లెక్కలు బయట పెట్టడం లేదని అఖిలేశ్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కరోనా పరిస్థితులను అదుపు చేయడంలో ఫెయిలైందని విమర్శించారు. బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ను కరోనా ప్రదేశ్గా మార్చిందన్నారు. కరోనా మృతుల విషయంలో ఫేక్ డేటాను ఇస్తున్నారంటూ యోగి ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా పేషెంట్లను బీజేపీ తమ కుటుంబీకులుగా భావించి, వారికి కావాల్సిన వైద్యాన్ని అందించాలన్నారు.
యోగి సర్కార్ ఉత్తర్ ప్రదేశ్ను కరోనా ప్రదేశ్గా మార్చింది
- దేశం
- April 27, 2021
లేటెస్ట్
- కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్
- అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్
- డూప్లికేట్ రిజైన్ లెటర్తో హరీశ్ డ్రామాలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ప్రతిసారీ కొత్తేనా.. ప్రతి ఎన్నికలకు వచ్చి కలుస్తూనే వున్నాగా..!!
- అన్ని స్కీమ్లను అమలు చేస్తేనే రాజీనామా చేస్త : హరీశ్రావు
- ప్రచారానికి వడదెబ్బ!.. ఉదయం 10 లోపు, సాయంత్రం 6 తర్వాతే లీడర్ల క్యాంపెయిన్
- ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తం : కిషన్ రెడ్డి
- క్రాప్ లోన్ల పాత బకాయిలూ సర్కార్ మెడకే!
- రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి Vs హరీష్ రావు | జహీరాబాద్ కాంగ్రెస్ సమావేశం | రెండో దశ పోలింగ్ | V6 తీన్మార్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం