ఢిల్లీలో భారీగా పెరిగిన కూరగాయాల ధరలు

ఢిల్లీలో భారీగా పెరిగిన కూరగాయాల ధరలు

ఢిల్లీలో కూరగాయాలు ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కిలో టమాటో 60 రూపాయలు పలుకుతోంది. కిలో ఉల్లిగడ్డ కూడా అదే ధర పలుకుతోంది. దీంతో సామాన్యుడు కూరగాయాలు కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది  భారీ వర్షాలకు తోడు పెట్రోల్,డీజిల్ ధరల పెంపుతో కూరగాయల ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.