వెలుగు ఎక్స్‌క్లుసివ్

సంగారెడ్డి జిల్లాలో పత్తి ఏరేందుకు కూలీలు దొరుకుతలే..ఏపీ, కర్నాటక నుంచి తీసుకొస్తున్న రైతులు

వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పత్తి ఏరేందుకు కూలీలు దొరుకుతలేరు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను వలసకు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. వారు సైతం అనుకు

Read More

కోర్టులకు కొత్త భవనాలు..నస్పూర్లో ఐదెకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణం

శంకుస్థాపన చేసిన హైకోర్టు చీఫ్​జస్టిస్​ ఏడాదిన్నరలో​ అందుబాటులోకి.. మంచిర్యాల, వెలుగు: ఇరవై ఏండ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న మంచిర్

Read More

పాలస్తీనా సమస్యను సత్వరం పరిష్కరించాలి

సుదీర్ఘ చరిత్ర,  సాంస్కృతిక ప్రాముఖ్యతతో నిండిన పాలస్తీనా ప్రాంతం 1948 నుంచి  ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సంఘర్షణలలో ఒకదానిగా ఉంది. తూర్పు

Read More

రాకేశ్ కిశోర్ .. ఓ సనాతన స్వభావం

‘దేవుడు పదం రూపంలో అవతరించాడు. ఈ ప్రపంచం పదంతో మారింది’ అని ఒక ఆధ్యాత్మిక నానుడి ఉంది. మాటలు మానవులను మార్చాయి. సమూహాలను ఏర్పరిచి ఉత్పత్తి

Read More

ప్రైవేటు మిల్లర్ల దోపిడీ !.. ఆరబెట్టే జాగా లేక పచ్చి వడ్ల అమ్మకం

​క్వింటాల్​కు రూ.1,950 రేటుతో కొనుగోళ్లు పేమెంట్​కు నెల గడువు, వెంటనే కావాలంటే కటింగ్​  నాలుగున్నర కిలోల తరుగు.. ఇప్పటికీ లక్ష క్వింటాళ్ల

Read More

ఇండస్ట్రియల్ హబ్ కు అడుగులు.. 200 పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్

బొగ్గునిక్షేపాలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు వేగంగా సాగుతున్న పనులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న ఇండస్ట్రియల్ పార్క్ జయశంకర్ భూపాలపల్లి,

Read More

ఫలితాలిస్తున్న సోలార్ యూనిట్లు.. పైలట్ ప్రాజెక్ట్ అయిటిపాములలో స్థాపన

మొదట 50 మంది మహిళల ఇండ్లపై రూ.50 లక్షలతో ఏర్పాటు  నెలకు ఒక్కో మహిళకు రూ.2 వేల నుంచి రూ.3 వేల ఆదాయం నల్గొండ, వెలుగు: స్వయం సహాయక సంఘాల మ

Read More

రూ.4కోట్ల ‘సండ్ర’ స్మగ్లింగ్.. ఖమ్మం, మహబూబాబాద్ సరిహద్దుల్లో అడ్డగోలుగా దందా

అంతర్ జిల్లాల శివారు గ్రామాల్లో విస్తరించిన వ్యాపారం ఆటవీ శాఖ అధికారులకు రూ. లక్షల్లో ముడుపులు డంపింగ్ ఆంతా డోర్నకల్ రేంజ్ పరిధిలోనే.. ఖమ్

Read More

పంటలకు కష్టకాలం.. దిగుబడి చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు

ఎర్రగా మారుతున్న పత్తి, నేలకొరుగుతున్న వరి చేలు దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్న రైతులు మహబూబ్​నగర్/చిన్నచింతకుంట, వెలుగు: ఖరీఫ్  పంట

Read More

దర్జాగా భూ కబ్జాలు.. శివ్వంపేట మండలంలో ప్రభుత్వ, ఫారెస్ట్, కుంట శిఖం భూములు కబ్జా చేసిన రియల్టర్లు

ఫిర్యాదు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్యలు శూన్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలపై కొరడా రూ.20 కోట్ల విలువైన సుమారు 10 ఎకరాల భూమి స్వాధీనం

Read More

సమాచార హక్కు సామాన్యులకు ఎండమావేనా!

‘ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు నాలుగు గోడల మధ్యలో పాలన చేస్తున్నట్టు కాకుండా పారదర్శకంగా చేస్తున్నట్టు ఉండాలి. పౌరులకు తెలియని స్థలమనేది ఉండకూడదు

Read More

అధిక వడ్డీ ఆశకు పోయి...ప్రాణాలు తీసుకుంటున్నరు !..20 శాతం వడ్డీ ఇస్తాననడంతో నమ్మి అప్పులు ఇచ్చిన గిరిజనులు

ఇల్లు, భూములు తనఖా పెట్టి మరీ ఇచ్చిన బాధితులు  మొదట్లో సక్రమంగా చెల్లించినా తర్వాత పట్టించుకోని నిందితుడు  వందల కోట్లు తీసుకొని ముఖం

Read More

ఇండస్ట్రియల్ హబ్ కు అడుగులు.. 200 పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్

బొగ్గునిక్షేపాలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు వేగంగా సాగుతున్న పనులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న ఇండస్ట్రియల్ పార్క్ జయశంకర్ భూపాలపల్లి,

Read More