
వెలుగు ఎక్స్క్లుసివ్
హాస్టళ్లపై ఏసీబీ నిఘా .. జిల్లావ్యాప్తంగా ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
స్టూడెంట్స్ లేకుండానే దొంగ బిల్లులతో నిధులు స్వాహా సంక్షేమ హాస్టళ్లలో బయటపడ్డ బాగోతాలు నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంక్షేమ హ
Read Moreధాన్యం దించుకునేందుకు మిల్లర్ల కొర్రీలు .. క్వింటాకు 5 కిలోల చొప్పున కట్ చేస్తామని కండీషన్
ఐకేపీ, సొసైటీ సిబ్బంది ద్వారా రైతులపై ఒత్తిళ్లు తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటున్న అన్నదాతలు తరుగుకు ఒప్పుకోకుంటే కాంటాలు బంద్ పెడుత
Read Moreతెలంగాణలోకి అక్రమంగా ఏపీ ఇసుక .. తుంగభద్ర నది నుంచి తోడేసి, తరలింపు
బార్డర్ లో జోరుగా దందా ఇక్కడి పోలీసులు, ఏపీ ఇసుక వ్యాపారుల కుమ్మక్కు? మెన్నిపాడు ఇసుక రీచ్ కు భారీగా తగ్గిన గిరాకీ గద్వాల, వెలుగు: రాష్ట్ర
Read Moreజొన్నల కొనుగోళ్లలో జాప్యం .. అన్నిచోట్ల తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు
అధికారుల సమన్వయ లోపంతో ఆలస్యం దళారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ఆలస్యమవుత
Read Moreపనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి : మంత్రి సీతక్క
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క రివ్యూ పనులు స్పీడప్ చేయాలని అధికారులకు ఆదేశం నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో
Read Moreమానేరు రివర్ ఫ్రంట్ పనులకు గ్రీన్ సిగ్నల్ .. పిటిషనర్ తప్పుడు అభియోగాలపై ఎన్జీటీ సీరియస్
కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.లక్ష ఫైన్ ఇరిగేషన్, టూరిజం శాఖల అఫిడవిట్లపై బెంచ్ సంతృప్తి కేసు కొట్టివేతతో ఎట్టకేలకు రివర్ పెండింగ
Read Moreప్రభుత్వరంగం ఇక నిర్వీర్యమే
భారతదేశంలో ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ షేర్లను అమ్మి తద్వారా నిధులు సమకూర్చేవిధంగా కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఇందులో కోల్
Read Moreరైతన్నలకు శాపంగా అకాల వర్షాలు
రైతన్నల కష్టాలు పంట ప్రారంభం నుంచి మొదలుకొని పంటను మార్కెట్లో అమ్మితేగాని తీరడంలేదనుకుంటే పంట చేతికి వచ్చి అమ్మే సమయంలో వచ్చేటటువంటి నష్టాలతో రైతన్న త
Read Moreపరువు హత్యల సంస్కృతి ఆగేదెలా?
రాష్ట్రంలో, దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట కులం కేంద్రంగా లేదా ప్రేమ పెళ్లి కేంద్రంగా మర్డర్ చేసి టెర్రర్ చేసే విషసంస్కృతి పెరిగిపోతోంది. ఇలాం
Read Moreమురికి కాలువలతో క్యాన్సర్ ముప్పు
మురికి కాలువ సమీపాన బతుకులు ఈడుస్తున్న బడుగు జీవులు అత్యంత ప్రమాదక విష రసాయనాల కారణంగా క్యాన్సర్ ముప్పు బారిన పడబోతున్నారని ఇటీవల ఐసీఎంఆర్
Read Moreతప్పుడు కేసులు ఎన్నటికీ నిలబడవు సత్యమేవ జయతే
కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్న మోదీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. బీజేపీ పాలనలో దేశం తిరోగమన దిశలో పయనిస
Read Moreవేతన పెంపులేదు .. బకాయిలు ఇవ్వట్లేదు .. సింగరేణి రిటైర్డు కార్మికుల ఆందోళన
తప్పుల తడకగా పింఛన్ ఆర్డర్లు అడిగితే పట్టించుకోని ఆఫీసర్లు కోల్బెల్ట్,వెలుగు: సింగరేణి రిటైర్డు ఉద్యోగుల వేతన బకాయిలు,పెన్షన్
Read More