ఈశ్వరీబాయి జీవితం ఈ తరానికి ఎంతో ఆదర్శమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నాలుగు దశాబ్దాల ఆమె రాజకీయ, ప్రజాజీవితంలో ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడారని చెప్పారు. స్త్రీ, దళిత, పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. మురికివాడల్లో పిల్లల ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమం పై ఎనలేని కృషి చేశారని.. ఎప్పుడు అధికార దాహంతో లేకుండా..ప్రజల్లోనే మెలిగిందన్నారు. సీనియర్ గా ఆమె ప్రసంగం విని ఎంతో నేర్చుకున్నానన్నారు. విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే.. నిఖచ్చిగా మాట్లాడే స్వభావం కల్గి ఉండేదన్నారు. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పారామంలో… పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈశ్వరీబాయి జీవిత ప్రస్థానం యువతకు స్ఫూర్తి
- హైదరాబాద్
- February 24, 2021
లేటెస్ట్
- జూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు
- పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్
- సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత
- జన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు
- హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010
- లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
- రైతులపై సీఎంది కపట ప్రేమ
- సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం