హైదరాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే స్త్రీ, పురుష సమానత్వం సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని పి.ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్, దస్పల్లా హోటల్లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ… ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు చూడగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందినట్లని అన్నారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పించి, వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ దిశగా ప్రభుత్వాలు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యూచరిస్టిక్ సిటీస్ సంస్థ ఆధ్వర్యంలో దస్పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కరుణ గోపాల్, ఓబుల్ రెడ్డి స్కూల్ లో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ఎస్వీ రావు, ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు ఉషారెడ్డి పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమానత్వం
- హైదరాబాద్
- March 9, 2020
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు