కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బెంగళూరు క్యాంపులకు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంజాయ్ చేస్తున్నారు. బెంగళూరు టూర్ లో ఉన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుర్రంపై స్వారీ చేసిన వీడియో వైరల్ అవుతోంది. కర్నాటకలో ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపధ్యంలో కోవిడ్ రూల్స్ పాటించని ఎమ్మెల్యే అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మీ గుర్రం స్వారిపై బాగానే ఉందని.. మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయారంటూ నెటిజన్లు సరదాగా సైటైర్లు వేస్తున్నారు.