హుజురాబాద్ బైపోల్ కోసమే దళితబంధు

హుజురాబాద్ బైపోల్ కోసమే దళితబంధు

దళిత సామాజికవర్గమంతా అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేవలం హుజురాబాద్ బైపోల్ కోసమే దళితబంధు తీసుకొచ్చారని విమర్శించారు. దళితుల పట్ట కేసీఆర్ కి చిత్తశుద్ది లేదన్నారు బీజేపీ నేత విజయశాంతి. బీజేపీ అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాలకు అండదండగా ఉంటుందని చెప్పారు. మల్కాజిగిరి లోని ఉప్పర్ గూడలో.. SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భగ్ని హస్తభోజనం కార్యక్రమంలో మాట్లాడారు.