మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

కరీంనగర్ జిల్లా:  జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

బీజేపీకి ఓటేసి తప్పు చేశాం

మేడారంలో దర్శనానికి రెండుగంటలు..!!