కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం..