
వరంగల్
ఆఫీసర్లకు జాతర్ల టెన్షన్..హనుమకొండ జిల్లాలో 12 చోట్ల చిన్న మేడారం జాతర్లు
ఒక్క అగ్రంపహాడ్కే సుమారు 25 లక్షల మంది వచ్చే ఛాన్స్ ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయని ఆఫీసర్లు
Read Moreవరంగల్ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ సిటీలో మంగళవారం ట్రాఫిక్ పోలీస్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకన్న మాట్లాడుతూ పోలీస్ కమిషనర్తో ప
Read Moreనర్సింహులపేట మండలంలో ..గొర్రెల దొంగలు అరెస్టు
నర్సింహులపేట, వెలుగు : నర్సింహులపేట మండల కేంద్రంలో గొర్రెల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని పకిరా తండాకు చెందిన భూక్య హరికృష్ణ, గువులోత
Read Moreకౌకొండలో డీఎస్పీ నేత హత్య.. గొడ్డలితో నరికి చంపిన నిందితులు
పాత కక్షలతోనే మర్డర్ చేశారన్న సోదరుడు మృతుడు ధర్మసమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి పరకాల, వెలుగు : హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని
Read Moreజనగామలో పల్లా ఓవరాక్షన్.. మున్సిపల్ మీటింగ్కు మీడియా రాకుండా అడ్డంకులు
సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్ కౌన్సిలర్ల పట్టు సర్కారు మీదే కదా పర్మిషన్ తెప్పించాలన్న ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్ ముందు జర్నలిస్
Read Moreబీఆర్ఎస్కు 14 మంది కౌన్సిలర్ల రాజీనామా
నర్సంపేట మున్సిపల్చైర్పర్సన్పై అవిశ్వాసం వీగడంతో నారాజ్ బలం లేదని మీటింగ్కు హాజరుకాని మెజారిటీ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే తీరుకు ని
Read Moreములుగులో దొంగనోట్ల కలకలం.. కరెంట్ బిల్లుల వసూళ్లలో వచ్చిన రెండు 500 నోట్లు
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లులు వసూలు చేసే క్రమంలో దొంగనోట్లు వచ్చాయని బ్యాం
Read Moreమేడారం జాతరకు రోడ్లపై భద్రతా చర్యలు చేపట్టండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆఫీసర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచన ఫిబ్రవరి 10లోగా పనులు పూర్తి కావాలని డెడ్ లైన్ బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలి
Read Moreడబుల్ ఇండ్లు ఇప్పిస్తమని ఒక్క ఊర్లనే రూ.2 కోట్లు వసూలు
వంద మంది నుంచి కమీషన్లు తీసుకున్న లీడర్లు ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షల నుంచి 3 లక్షలు వసూలు ఓ బాధితురాలి ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతపై
Read Moreమామునూర్ ఎయిర్పోర్టుపై మళ్లీ ఆశలు
నిర్మాణానికి మరో 253 ఎకరాలు అడిగిన ఏఏఐ నిరుడు మే నెలలో భూములు పరిశీలించిన జిల్లా అధికారులు 373 ఎకరాలు బదలాయించాలని సీఎంను కోరిన కలెక్టర్
Read Moreరూ. 10 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత.. మహిళ అరెస్ట్
మహబూబాబాద్ జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ లో ఇద్దరు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వారిని చెక్
Read Moreనర్సంపేటలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా
వరంగల్ జిల్లా నర్సంపేటలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు కౌన్సిలర్లు
Read Moreజనవరి 31న జనగామలో జాబ్మేళా
జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాలోని నిరుద్యోగుల కోసం బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్
Read More