
వరంగల్
భక్తిశ్రద్ధలతో రంజాన్ .. ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు
నెట్వర్క్వెలుగు : రంజాన్ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనా స్థలాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చ
Read Moreమండిబజార్ ఫుల్ బిజీ..
రంజాన్పండుగ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని సిటీలోని మండిబజార్ ఫుల్ బిజీగా కనిపించింది. ముస్లింలంతా బట్టలు, నిత్యావసర వస్తువులు, చెప్పులు, గా
Read Moreభద్రకాళి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం
కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లాలో ..సన్న బియ్యం పంపిణీ రెడీ
మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు ఏప్రిల్1 నుంచి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్ల
Read Moreవడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం .. దొడ్డు, సన్నరకాలకు వేర్వేరు సెంటర్లు
ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం జనగామ జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం 300 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు జనగామ,
Read Moreవేలేరు రైతు వేదికలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయం, వేలేరు రైతు వేదికలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు చెక్కులు
Read Moreరూ.428.82 కోట్లతో కేయూ బడ్జెట్
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో వార్షిక అంచనా బడ్జెట్ను ప్రతిపాదించింది. కేయూ వీసీ ప్రొ.కె.ప్రతాప్
Read Moreగ్రామాల అభివృద్ధే ధ్యేయం .. కార్పొరేట్ సంస్థలు ముందుకురావడం హర్షణీయం : మంత్రి సీతక్క
ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, సీఆర్ఎస్ నిధులతో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని
Read Moreహనుమకొండ జిల్లాలో .. చనిపోయిన ఎంప్లాయ్ పేరిట 12 ఏండ్లుగా పింఛన్
మతిస్థిమితం లేని బంధువును చూపిస్తూ.. బ్యాంకులో లైఫ్ సర్టిఫికెట్ అందజేత పింఛన్ తీసుకుంటూ మోసగిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు హ
Read Moreరైల్వే ఉద్యోగుల తరలింపు వెంటనే రద్దు చేయాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ కాజీపేట,వెలుగు : కాజీపేట రైల్వే క్రూ కంట్రోల్ కు చెందిన అసిస్టెంట్ లోకో పైలెట్స్, గా
Read Moreకాజీపేట రైల్వే డివిజన్ హోదాపై ఏపీ కుట్ర?
టీడీపీ సర్కారు విజ్ఞప్తితో విజయవాడకు తరలించే యోచనలో కేంద్రం ఇందులో భాగంగానే తాజాగా 185 మంది సిబ్బందిని ట్రాన్స్ ఫర్ చేశారనే అనుమానం ఇప్పటికే వె
Read Moreజనగామ వ్యవసాయ మార్కెట్కు నాలుగు రోజులు సెలవులు
జనగామ అర్బన్, వెలుగు: జనగామ వ్యవసాయ మార్కెట్కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు జనగామ వ్యవసాయ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ శుక్రవారం ఓ ప్రకట
Read Moreరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి : సీహెచ్.మహేందర్ జీ
ములుగు, వెలుగు : జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ సంబంధిత అదికారులకు స
Read More