వరంగల్

గ్రేటర్ వరంగల్ లో లీకేజీల వరద!

తరచూ లీకవుతున్న మిషన్ భగీరథ లైన్లు పైపులు పగిలి రోడ్లపై పారుతున్న నీళ్లు  నిత్యం 40 ఎంఎల్ డీ వరకు వృథా సకాలంలో రిపేర్లు చేయక ఇబ్బందులు

Read More

వరంగల్ మిర్చికి జీఐ ట్యాగ్

చపాట రకానికి అరుదైన గుర్తింపు ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీ స్‌ ఆమోదం రెండేళ్ల క్రితం రూ. లక్షకు క్వింటా పలికిన ధర వరంగల్: ఉమ్మడి వ

Read More

నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు: మంత్రి శ్రీధర్ బాబు

వరంగల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని.. ఏడాదిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Read More

తొర్రూరును మోడల్ మున్సిపాలిటీ​గా తీర్చిదిద్దుతా : మామిడాల యశస్వినిరెడ్డి

ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తొర్రూరు, వెలుగు: తొర్రూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ ​మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పాలకుర్తి ఎమ్మ

Read More

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ జనగామ, వెలుగు: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. &n

Read More

మావోయిస్టులు, పోలీసుల ఎదురుకాల్పులు

చత్తీస్​గడ్ లోని కాంకేర్​ జిల్లాలో ఘటన భద్రాచలం, వెలుగు: చత్తీస్​గడ్ కాంకేర్​ జిల్లాలో శుక్రవారం ఎన్​కౌంటర్​ జరిగింది. కాక్​నార్​-కుర్​కుంజ్​అ

Read More

ప్రైవేట్‎లో మాస్ కాపీయింగ్.. పాస్ పర్సంటేజ్ కోసం కుమ్మక్కైన ప్రైవేట్ కాలేజీలు..!

కేయూ డిగ్రీ పరీక్షల్లో ఇష్టారాజ్యం పాస్ పర్సంటేజ్ కోసం కుమ్మక్కైన ప్రైవేట్ కాలేజీలు ఒకరికొకరు సహకరించుకుంటూ చూచిరాతలు ఇప్పటివరకు 127 మందికి ప

Read More

పోలీసుల అదుపులో బ్యాంక్‍ మేనేజర్‍ హంతకులు!

నిందితుల్లో ఒకరు రిపోర్టర్‍గా చెలామణి అయ్యే వ్యక్తి?  హనుమకొండ కలెక్టరేట్‍ దగ్గర్లో హత్య చేసినట్లు అనుమానం  వరంగల్‍ సి

Read More

గూగుల్‍లో చూసి.. బ్యాంక్‍ లో చోరీ

రాయపర్తి బ్యాంకు చోరీ యూపీ, మహారాష్ట్ర ముఠా పనే ముగ్గురు అరెస్ట్ .. పరారీలో మరో నలుగురు 2.520 కిలోల బంగారు ఆభరణాల రికవరీ  వరంగల్‍ పో

Read More

రాయపర్తి SBI చోరీ కేసు.. దొంగలు దొరికారు

వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో బంగారం చోరీ  కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా ఈ చోరీకి ప

Read More

ట్రాన్స్​ జెండర్లు క్లినిక్​ ను ఉపయోగించుకోవాలి :కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు :  మైత్రి ట్రాన్స్​ క్లినిక్​ ను ట్రాన్స్​ జెండర్లు  ఉపయోగించుకోవాలని  కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అన్నారు. రాష్

Read More

స్టేషన్​ఘన్​పూర్​ అభివృద్ధిపై సీఎం ఫోకస్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరినట్టు ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Read More

నర్సంపేటలో నకిలీ దందా గుట్టురట్టు.. రూ.కోటి విలువైన పురుగుల మందు సీజ్

నర్సంపేట, వెలుగు: వరంగల్​జిల్లా నర్సంపేటలో రూ. కోటి విలువైన నకిలీ పరుగు మందులను విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు గురువారం సీజ్​ చేశారు. నర్సంపేట ప్రా

Read More