
గ్రేటర్ వరంగల్, వెలుగు: ఈ నెల 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ అన్నారు. మంగళవారం సిటీలోని అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో సెప్టెంబర్ 28న జరిగే సదస్సు కర పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకటనారాయణ, శ్రీనివాస్, రాజయ్య తదితరులున్నారు. కర పత్రాలను ఆవిష్కరిస్తున్న రిటైర్ట్ జడ్జి బి.చంద్రకుమార్