న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై ఎప్పుడూ విమర్శలకు దిగే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) ఈసారి ఆయనను పొగడ్తలతో ముంచెత్తింది. జమ్మూ కశ్మీర్ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు మోడీ సర్కార్ చాలా సహకరిస్తోందని పీడీపీ ఎంపీ ఫయాజ్ అహ్మద్ మీర్ అన్నారు. రాజ్యసభలో ఫయాజ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ డెవలప్మెంట్కు పలువురు కేంద్ర నేతలు చేయూతను అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ‘నేను మున్సిపల్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మాకు రూ.5 లక్షలు ఫండ్గా వచ్చేది. కానీ ఇప్పుడు కేంద్రం రూ.5 కోట్లు ఇస్తోంది. జరిగిన మంచి గురించి తప్పక చెప్పాల్సిందే. గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఒకప్పుడు మహిళలు వంటచెరకు కోసం అడవుల్లోకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కశ్మీరీల పలు డిమాండ్లను పీయూష్ గోయల్, జేపీ నడ్డా, అరుణ్ జైట్లీ, జితేంద్ర సింగ్ నెరవేర్చారు. మేం ఎదుర్కొంటున్న సమస్యల్లా బ్యూరోక్రాక్లతోనే.. మంత్రులతో మాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు’ అని ఫయాజ్ చెప్పారు.
కశ్మీర్ అభివృద్ధిలో మోడీ సర్కార్ కృషి భేష్
- దేశం
- February 10, 2021
లేటెస్ట్
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
- పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!