కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తామంటూ చెప్పారు. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు కవిత. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణమే ఈ తీర్మానాన్ని పంపాలని ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ స్పీకర్ ను కోరగా.. వారి విజ్ఞతను స్పీకర్ తిరస్కరించారు.
కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తాం : కవిత
- హైదరాబాద్
- February 12, 2024
లేటెస్ట్
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- GST Collections: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?
- అవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి..
- పిల్లలు ఎందుకు భయపడతారో తెలుసా....
- తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా
- వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి
- Salaar Bike: సలార్ బైక్ SMS కాంటెస్ట్లో విన్నర్ని ప్రకటించిన స్టార్ మా
- జనాలకు సోల్మెట్ దొరకడం చాలా కష్టం.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా..
- దేశవ్యాప్తంగా మసాలాలను తనిఖీ చేయండి : FSSAI సంచలన నిర్ణయం
- వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్