కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తాం : కవిత

కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తాం : కవిత

కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.  అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తామంటూ చెప్పారు.  ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్  తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు కవిత.  కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణమే ఈ తీర్మానాన్ని పంపాలని  ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.   మరోవైపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ స్పీకర్ ను కోరగా..  వారి విజ్ఞతను  స్పీకర్ తిరస్కరించారు.