
పంజాగుట్ట,వెలుగు: వెస్ట్ జోన్డీసీపీ విజయ్కుమార్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. సుమారు 2 గంటలపాటు స్టేషన్ లో ఉండి నమోదైన కేసుల వివరాలతోపాటు అన్ని రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది.
మాజీ ఎమ్మెల్సీ షకీల్ కొడుకు సాహిల్కేసు జరిగినప్పటి నుంచి ఆయన పంజాగుట్ట పీఎస్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ మోహన్కుమార్, ఇన్స్పెక్టర్ శోభన్, డీఐ క్రాంతికుమార్ ఉన్నారు.